భూసార పరీక్ష కేంద్రం పని చేస్తోందా ?- డా. ముచ్చుకోట సురేష్ బాబు
మాది రైతు ప్రభుత్వం అంటే మాదే నిజమైన రైతు ప్రభుత్వం అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమం కోసం ఎంత ఆరాట పడుతున్నారో నిశితంగా పరిశ...
గ్రేటర్లో మొదలైన ఆషాఢ బోనాల సంబురాలు.. శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
హైదరాబాద్లో వైభవంగా ప్రారంభమైన ఆషాఢ బోనాలు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి ఉత్సవాల నిర్వహణకు రూ. 20 కోట్లు కేటాయించిన ప్...
బంగాళాఖాతంలో అల్పపీడనం తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
వాతావరణ శాఖ లాడుతున్న ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు చెప్పింది గత కొన్ని రోజులుగా మందగనమలలో ఉన్న నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా ...
ముద్రగడకు అధికారిక లాంఛనాలు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం
నేడు కిర్లంపూడిలో ముద్రగడ అంత్యక్రియలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోన్లో మాట్లాడి నిర్ణయం తీసుకున్న వైనం అధికార లాంఛనాలత...
పండుగ వేళ ప్రయాణికులపై అదనపు భారం వద్దు! ప్రత్యేక సర్వీసుల పేరుతో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయడం అన్యాయం: పేరూరు బాలకృష్ణ
హైదరాబాద్, మహి న్యూస్ September 13 వినాయక చవితి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులపై ఆర్టీసీ అదనపు చార్జీలు వసూలు చేయడం అన్యా...
కొలనుభారతి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దశలవారీగా అభివృద్ధి: ఎమ్మెల్యే గిత్తా జయసూర్య
నంద్యాల జిల్లా/ నందికొట్కూరు మహి న్యూస్, సెప్టెంబర్ 12:నల్లమల అటవీ ప్రాంతంలో కొలువుదీరిన కొలనుభారతి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిం...
గుంతకల్లు డీఆర్ఎం కార్యాలయంలో రైల్వే సమస్యలపై చర్చ పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని డీఆర్ఎంను కోరిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ
అనంతపురం జిల్లా/మహి న్యూస్, సెప్టెంబర్ 12: గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని రైల్వే సమస్యల పరిష్కారానికి అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనార...
ప్రజలకు అత్యవసర, నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం జీజీహెచ్లో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం
శ్రీకాకుళం మహి న్యూస్ సెప్టెంబర్ 12: శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో రూ.23.75 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల క్రిటికల్...
రూ.249 కోట్లతో రాష్ట్రంలో 22 వైద్య ప్రాజెక్టులు ప్రారంభం 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలు అందుబాటులోకి
పల్నాడు జిల్లా, మహి న్యూస్, సెప్టెంబర్ 12: రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రూ.249 కోట్ల వ్యయంతో చేపట్టి...
వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, పర్యావరణహితంగా నిర్వహించాలి..!* * *అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలి: కడప ఆర్డీఓ
కడప, మహి న్యూస్ సెప్టెంబర్ 12: వినాయక చవితి ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో, పర్యావరణహితంగా నిర్వహించేలా అన్ని శాఖలు ...
ఇంద్రకీలాద్రిపై భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన సేవ ఆదివారం వైభవంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు
విజయవాడ, సెప్టెంబర్ 6 (మహి న్యూస్): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆదివారం ఉదయం సూర్యోపాసన సేవన...
కనకదుర్గమ్మ అన్నదానానికి రూ.1.16 లక్షల విరాళం
అమ్మవారి సేవలో భక్తిశ్రద్ధలతో విరాళం సమర్పించిన మచిలీపట్నం వాసి విజయవాడ, సెప్టెంబర్ 6 (మహి న్యూస్): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ...
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భక్తుల రద్దీ ఆదివారం అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
విజయవాడ, సెప్టెంబర్ 6 (మహి న్యూస్): ఆదివారం సెలవు దినం కావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో ...
పోలీసు అధికారం ప్రజల రక్షణకా..? వ్యక్తిగత ప్రతాపం చూపించడానికా..?
కడప జిల్లా/జమ్మలమడుగు | మహి న్యూస్ | సెప్టెంబర్ 2:పోలీసు అధికారం అంటే సామాన్యుడిలో భరోసా కల్పించాలి. చట్టం ముందు అందరూ సమానమేనని నిరూపించ...
విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం..!
పెండింగ్లో ఉన్న రూ.7,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి..! భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ జిల్లా ప్రథమ...
గుంటుపల్లిలో ఉచిత కార్డియో-మెడికల్ స్క్రీనింగ్ క్యాంప్ 77 కుటుంబాలకు ఉచితంగా బీపీ, షుగర్, ఈసీజీ, 2డీ-ఎకో పరీక్షలు
విజయవాడ, మహి న్యూస్, ఆగస్టు 30: విజయవాడలోని ప్రముఖ డాక్టర్ వరుణ్ కార్డియాక్ సైన్సెస్ సౌజన్యంతో గుంటుపల్లిలోని ది పార్క్ రెసిడెన్స్ అపార్ట...
ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి భూపేష్ సుబ్బరామిరెడ్డి కూటమి ప్రభుత్వం రెండేళ్ల సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరించిన టీడీపీ నాయకులు
*కడప జిల్లా/జమ్మలమడుగు మహి న్యూస్, ఆగస్టు 27:*జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు పెద్దపసుపల మోటు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యే...
జెఎంజె వృద్ధాశ్రమంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వృద్ధులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేసిన దుర్గి గ్లోరీ జీసస్ పాస్టర్స్ ఫెలోషిప్
మహి న్యూస్దు దుర్గి, ఆగస్టు 15: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దుర్గి మండల గ్లోరీ జీసస్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో స్వా...