భక్తుల ప్రాణాలతో చెలగాటమా? శ్రీశైలం రోడ్డుపై ప్రమాదకరంగా పొడుచుకొచ్చిన మేకులు.. అధికారులు వెంటనే స్పందించాలి
శ్రీశైలం, మహి న్యూస్ ఆగస్టు 23: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే భక్తులు న...
బీసీలను మభ్యపెట్టొద్దు.. రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి
విజయనగరం, మహి న్యూస్, ఆగస్టు 10: కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా బీసీల రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి న్యాయం చేయాలని విజయనగరం జిల్లా బీ...
నెట్ జీరో అండ్ హెల్దీ క్యాంపస్ ప్రాజెక్టును పకడ్బందీగా అమలు చేయండి - జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్
కాకినాడ, మహి న్యూస్, ఆగస్టు 5: నెట్ జీరో అండ్ హెల్దీ క్యాంపస్ ప్రాజెక్ట్ ద్వారా ప్రభుత్వానికి విద్యుత్ మరియు నిర్వహణ ఖర్చులు తగ్గడంతోపాట...
ప్రజా సానుకూల దృక్పథం పెరిగేలా పని చేయాలి-జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం, మహి న్యూస్, ఆగస్టు 5: ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు, హాస్టళ్ల నిర్వహణపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెంపొందేలా అధికారులు...
రెవెన్యూ సేవలపై ప్రజల్లో సానుకూల స్పందన పెంపొందేలా అధికారులు పనిచేయాలి..! జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి
కడప, మహి న్యూస్ జులై 28: భూ సంబంధిత అర్జీలు, ఫిర్యాదులపై బాధ్యతాయుతంగా, త్వరితగతిన స్పందించినప్పుడే రెవెన్యూ సమస్యలకు సమర్థవంతమైన పరిష్కా...
భూసార పరీక్ష కేంద్రం పని చేస్తోందా ?- డా. ముచ్చుకోట సురేష్ బాబు
మాది రైతు ప్రభుత్వం అంటే మాదే నిజమైన రైతు ప్రభుత్వం అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమం కోసం ఎంత ఆరాట పడుతున్నారో నిశితంగా పరిశ...
బంగాళాఖాతంలో అల్పపీడనం తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
వాతావరణ శాఖ లాడుతున్న ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు చెప్పింది గత కొన్ని రోజులుగా మందగనమలలో ఉన్న నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా ...
ముద్రగడకు అధికారిక లాంఛనాలు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం
నేడు కిర్లంపూడిలో ముద్రగడ అంత్యక్రియలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోన్లో మాట్లాడి నిర్ణయం తీసుకున్న వైనం అధికార లాంఛనాలత...
పండుగ వేళ ప్రయాణికులపై అదనపు భారం వద్దు! ప్రత్యేక సర్వీసుల పేరుతో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయడం అన్యాయం: పేరూరు బాలకృష్ణ
హైదరాబాద్, మహి న్యూస్ September 13 వినాయక చవితి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులపై ఆర్టీసీ అదనపు చార్జీలు వసూలు చేయడం అన్యా...
కొలనుభారతి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దశలవారీగా అభివృద్ధి: ఎమ్మెల్యే గిత్తా జయసూర్య
నంద్యాల జిల్లా/ నందికొట్కూరు మహి న్యూస్, సెప్టెంబర్ 12:నల్లమల అటవీ ప్రాంతంలో కొలువుదీరిన కొలనుభారతి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిం...
గుంతకల్లు డీఆర్ఎం కార్యాలయంలో రైల్వే సమస్యలపై చర్చ పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని డీఆర్ఎంను కోరిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ
అనంతపురం జిల్లా/మహి న్యూస్, సెప్టెంబర్ 12: గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని రైల్వే సమస్యల పరిష్కారానికి అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనార...
ప్రజలకు అత్యవసర, నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం జీజీహెచ్లో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం
శ్రీకాకుళం మహి న్యూస్ సెప్టెంబర్ 12: శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో రూ.23.75 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల క్రిటికల్...